<< HOME PAGE>>
23 ఫిబ్రవరి 2012న ఆంధ్ర ప్రధేశ్ రాష్త్రములోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో "కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్" విధానము క్ర్రింద పనిచేస్తున్న ఉద్యోగులు "చలో అసెంబ్లీ" అను కార్యక్రమాన్ని చేపట్టడము జరిగినది.
ఈ కార్యక్రమములో RVM (SSA) Data Entry Operators కూడా పాలోగనడం జరిగినది. మహబూబ్ నగర్ మరియు నిజామాబాద్ జిల్లాలకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పాలొగనడం జరిగినది. ఎం.యల్..సి. ల ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది.
ఇందులకు సంబందించిన వీడియో మరియు ఫోటోలు జతచేయడం జరిగినది.